50% రాయితీతో నీట్, జేఈఈ 'కోటా' రివిజన్ మెటీరియల్
నీట్,జేఈఈ 2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులకు 'కోటా ' డిజిటల్ రివిజన్ (ఫైనల్ ప్రిపరేషన్ ) మెటీరియల్ ను 50% రాయితో విద్యార్థులకు అందజేయన్నుట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో 2022 సంబంధించిన డిజిటల్ స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ), 2022 'కోటా' గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్,' కోటా ' ప్రీవియస్ టెస్ట్స్, సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ టెస్ట్స్, యన్ సిఈఆర్టి నీట్ క్వశ్చన్ బ్యాంక్, క్విక్ రివిజన్, ఫార్ములా బుక్ లెట్స్ డిజిటల్ పిడిఎఫ్ బుక్ లెట్స్ ను ఈనెల 7,8,9 తేదీల్లో మూడు రోజులు 50% రాయితీ ఇవ్వనున్నట్లు ఫోరం తెలిపింది.నామ మాత్ర రుసుము చెల్లించి పొందవచ్చు.మరింత సమాచారం కోసం "NEET 2022 అని, జేఈఈ వారు JEE 2022 అని టైపు చేసి *9849016661* కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని ఫోరం సూచించింది.
0 Comments:
Post a Comment