అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది.
మే 4వ తేదీ లోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. జులై 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వం తెలిపింది.
0 Comments:
Post a Comment