నీట్, జేఈఈ 'కోటా' డిజిటల్ క్రాష్ కోర్స్ ప్రారంభం
నీట్, జేఈఈ 2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులకు 'కోటా ' డిజిటల్ క్రాష్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ కోర్సు ద్వారా 2022 సంబంధించిన డిజిటల్ స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ), 2022 'కోటా' గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్,' కోటా ' ప్రీవియస్ టెస్ట్స్, సొల్యూషన్స్, ను 2022 నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల వరకు వీటిని వాట్సాప్ ద్వారా పొందవచ్చని ఫోరం తెలిపింది.నామమాత్ర రుసుము తో డిజిటల్ కోర్సు ను పూర్తి చేసుకోవచ్చని, ఆసక్తి గలవారు "NEET Digi 22 అని, జేఈఈ వారు JEE Digi 22 అని టైపు చేసి 9849016661 కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని ఫోరం సూచించింది.
0 Comments:
Post a Comment