విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి: యూనిసెఫ్
ద్యాప్రమాణాలు పాటించడంలో భారత్ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లో యూనిసెఫ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. భారత్లో 15-24 ఏళ్ల వయోవర్గం లో 73 శాతం మం ది విద్యా నాణ్య త మెరుగుపడిం దని భావిస్తుం డగా, వారిలో 57 శాతం మంది జీవితంలో విజయానికి విద్య కీలకమని పేర్కొన్నట్టు యూనిసెఫ్ (UNICEF) తెలిపింది. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదం డ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని వెల్లడించారు.
ఈ సర్వేలో 21000 మంది పాల్గన్నారు. భారత్లో విద్యా ప్రమాణాలు పెరగడంపై యూనిసెఫ్ హర్షం వ్యక్తంచ ఏసింది. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న భారత్లో ఈ మార్పు ఆహ్వనించదగ్గదని పేర్కొన్నారు. కోవిడ్ (Covid 19) కారణంగా కొద్ది మంది బాలికలు ఇంటికే పరిమితమయ్యారు. తిరిగా మళ్లీ వారు వారిని పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలని సూచించింది.e
0 Comments:
Post a Comment