రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు.
విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి
ఎస్పీ రాజకుమారిని దిశా డీఐజీగా నియమించిన ప్రభుత్వం
డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగానూ రాజకుమారికి బాధ్యతలు
విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ
సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ
ఎం.రవీంద్రనాథ్ బాబును తూ.గో. జిల్లా ఎస్పీగా బదిలీ
అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్గా బదిలీ
కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియామకం
రిశాంత్రెడ్డి గుంటూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీగా బదిలీ
సతీశ్కుమార్కు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీ
విద్యాసాగర్ నాయుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్
వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్గా పోస్టింగ్
ఎస్ .సతీష్ కుమార్ను స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియామకం
విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమించిన ప్రభుత్వం
గరికపాటి బిందు మాధవ్ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ
తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ
పి జగదీష్ను విశాఖపట్నం జిల్లా, పాడేరు సహాయ ఎస్పీగా బదిలీ
జి కృష్ణకాంత్ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ సహాయ ఎస్పీగా బదిలీ
వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ
కృష్ణకాంత్ పాటిల్ ను తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ
తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ
0 Comments:
Post a Comment