చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 5
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవము
1803 : తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి జననం.(మ.1890)
1888 : భారతదేశపు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
1922 : పత్రికా రచయిత, కవి రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
1926 : తెలుగు రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం (మ.2014).
1955 : తెలంగాణకు చెందిన విద్యావేత్త, ఆచార్యులు కోదండరాం జననం.
1986 : భారతీయ వృక్ష శాస్త్రవేత్త గణపతి తనికైమొని మరణం.(జ.1938)
1988 : మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
2010 : భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
2013 : మాజీ శాసన సభ్యులు,పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు చల్లా కృష్ణనారాయణరెడ్డి మరణం.(జ.1925)
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవము
1803 : తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి జననం.(మ.1890)
1888 : భారతదేశపు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
1922 : పత్రికా రచయిత, కవి రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
1926 : తెలుగు రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం (మ.2014).
1955 : తెలంగాణకు చెందిన విద్యావేత్త, ఆచార్యులు కోదండరాం జననం.
1986 : భారతీయ వృక్ష శాస్త్రవేత్త గణపతి తనికైమొని మరణం.(జ.1938)
1988 : మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
2010 : భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
2013 : మాజీ శాసన సభ్యులు,పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు చల్లా కృష్ణనారాయణరెడ్డి మరణం.(జ.1925)
0 comments:
Post a comment