కరోనాలాక్డౌన్ కారణంగా మూతపడిన ఇంటర్ కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ కాలేజీలను ఆగస్ట్ 3 నుంచి రీ-ఓపెన్ చేసేలా ఇంటర్ విద్యాశాఖ 2020-21 అకడమిక్ క్యాలెండర్ను రూపొందించింది.కొత్త విద్యా సంవత్సరం నుంచి యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. జేఈఈ, ఎంసెట్ లాంటి పోటి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యం. అందుకు అనుగుణంగా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలు రూపొందిస్తున్నారు. దీనికోసం విద్యార్ధులకు ప్రత్యేకంగా సబ్జెక్ట్కు ఒక వర్క్బుక్ను ఇవ్వనున్నారు.ఇంటర్ కాలేజీల పనిదినాలను 196కు కుదించనున్నారు.
ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపుల విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ తరహాలో 30 శాతం సిలబస్ తగ్గినేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రెండో శనివారం కూడా కాలేజీలు వర్క్ చేసేలా ప్రణాళిక. పండగ సెలవులు కూడా కుదించనున్నారు. ఆన్లైన్ పాఠాలు నిర్వహించేందుకు వీడియోలను రూపొందిస్తున్నారు. మార్చిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపుల విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ తరహాలో 30 శాతం సిలబస్ తగ్గినేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రెండో శనివారం కూడా కాలేజీలు వర్క్ చేసేలా ప్రణాళిక. పండగ సెలవులు కూడా కుదించనున్నారు. ఆన్లైన్ పాఠాలు నిర్వహించేందుకు వీడియోలను రూపొందిస్తున్నారు. మార్చిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
0 Comments:
Post a Comment