తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి. కరోనాకు స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైరస్ తీవ్రతను బట్టి 5 నుంచి 17 రోజుల వరకు ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్ చేస్తున్నాయి. ఈ ట్రీట్ మెంట్లో భాగంగా మాస్కులు, శానిటైజర్లు, థర్మామీటర్లు, ఆక్సిమీటర్లతో కరోనా కిట్ కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కేసులు పెరిగే కొద్దీ అక్కడా బెడ్స్ సరిపోయే పరిస్థితి లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా లిమిటెడే
అందుకే రాష్ట్ర సర్కార్ పాజిటివ్ వచ్చిన వాళ్లనూ హోమ్ఐసోలేషన్లోనే ఉంచుతోంది. ఇంటికి పంపుతోంది. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులు ఇంటివద్దే ట్రీట్మెంట్ చేసే ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసెస్ను ప్రకటిస్తున్నాయి.
హోం ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల కోసం స్పెషల్ కొవిడ్19 వర్చువల్ హోమ్కేర్ ఫెసిలిటీస్ను కొన్ని ప్రైవేట్ఆస్పత్రులు అందిస్తున్నాయి.హైదరాబాద్లోని యశోద, కిమ్స్, కాంటినెంటల్, మెడికవర్, సెంచరీ, కేర్, కాంటినెంటల్ వంటి ప్రముఖ ఆస్పత్రులు ఈ స్పెషల్ హోం ట్రీట్మెంట్ను చేస్తున్నాయి. తీవ్రతను బట్టి బేసిక్, అడ్వాన్స్డ్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి 5 రోజుల నుంచి 17 రోజుల వరకు ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. అందుకు రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్ చేస్తున్నాయి.
ట్రీట్మెంట్తో పాటు కరోనా కిట్ను కూడా హాస్పిటళ్లు ఇస్తున్నాయి. ట్రీట్మెంట్ చార్జీలకు ఇవి అదనం. ఈ కిట్లో పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్థర్మామీటర్, ఎన్95 మాస్కులు, శానిటైజర్, ఇన్సెంటివ్ స్పైరోమీటర్, వేస్ట్ డిస్పోజబుల్ బ్యాగ్స్, గ్లోవ్స్ ఉంటాయి.ఇవి 24 గంటల ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ను అందిస్తున్నాయి. ప్యాకేజీల్లో భాగంగా హోం ఐసోలేషన్లోని పేషంట్లకు రోజూ వీడియో కాల్ ద్వారా డాక్టర్లు, నర్సులు, డైటీషియన్లు పేషెంట్లను మానిటర్ చేస్తారు.
అపోలో హాస్పిటల్స్.. ప్రాజెక్ట్ కవచ్ పేరుతో టెలీ కన్సల్టేషన్ యాప్ను లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది టెలీ కన్సల్టేషన్ సేవలు వాడుకునే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. తక్కువ లక్షణాలున్న వాళ్లనూ హోమ్ఐసోలేషన్ అవ్వాలని ఇటు డాక్టర్లూ చెబుతున్నారు.
ఆస్పత్రికి వెళ్ళి మిగతా పేషంట్లతో ఉండడం వల్ల ఇబ్బందులు పడకుండా హోం ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.కేర్ ఆస్పత్రివారు 17 రోజుల ప్యాకేజీకి రూ. 7,999 కి అందిస్తుంటే.. కిమ్స్ ఆస్పత్రి 14 రోజులకు రూ.12,999 కి హోం ఐసోలేషన్ అందిస్తోంది. బెడ్ ఛార్జీలు లేకపోవడంతో ఈ మొత్తం ఆస్పత్రి నుంచి ఆస్పత్రికి మారుతుంది. కాంటినెంటల్ ఆస్పత్రిలో బేసిక్ ప్యాకేజీ 7 రోజులకు రూ.3,499 అడ్వాన్స్డ్ ప్యాకేజీ రూ.3,999కి అందిస్తోంది. యశోద ఆస్పత్రి 15 రోజులకు రూ.19500 కి అడ్వాన్స్డ్ ప్యాకేజీ అందిస్తోంది.
అందుకే రాష్ట్ర సర్కార్ పాజిటివ్ వచ్చిన వాళ్లనూ హోమ్ఐసోలేషన్లోనే ఉంచుతోంది. ఇంటికి పంపుతోంది. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులు ఇంటివద్దే ట్రీట్మెంట్ చేసే ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసెస్ను ప్రకటిస్తున్నాయి.
హోం ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల కోసం స్పెషల్ కొవిడ్19 వర్చువల్ హోమ్కేర్ ఫెసిలిటీస్ను కొన్ని ప్రైవేట్ఆస్పత్రులు అందిస్తున్నాయి.హైదరాబాద్లోని యశోద, కిమ్స్, కాంటినెంటల్, మెడికవర్, సెంచరీ, కేర్, కాంటినెంటల్ వంటి ప్రముఖ ఆస్పత్రులు ఈ స్పెషల్ హోం ట్రీట్మెంట్ను చేస్తున్నాయి. తీవ్రతను బట్టి బేసిక్, అడ్వాన్స్డ్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి 5 రోజుల నుంచి 17 రోజుల వరకు ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. అందుకు రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్ చేస్తున్నాయి.
ట్రీట్మెంట్తో పాటు కరోనా కిట్ను కూడా హాస్పిటళ్లు ఇస్తున్నాయి. ట్రీట్మెంట్ చార్జీలకు ఇవి అదనం. ఈ కిట్లో పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్థర్మామీటర్, ఎన్95 మాస్కులు, శానిటైజర్, ఇన్సెంటివ్ స్పైరోమీటర్, వేస్ట్ డిస్పోజబుల్ బ్యాగ్స్, గ్లోవ్స్ ఉంటాయి.ఇవి 24 గంటల ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ను అందిస్తున్నాయి. ప్యాకేజీల్లో భాగంగా హోం ఐసోలేషన్లోని పేషంట్లకు రోజూ వీడియో కాల్ ద్వారా డాక్టర్లు, నర్సులు, డైటీషియన్లు పేషెంట్లను మానిటర్ చేస్తారు.
అపోలో హాస్పిటల్స్.. ప్రాజెక్ట్ కవచ్ పేరుతో టెలీ కన్సల్టేషన్ యాప్ను లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది టెలీ కన్సల్టేషన్ సేవలు వాడుకునే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. తక్కువ లక్షణాలున్న వాళ్లనూ హోమ్ఐసోలేషన్ అవ్వాలని ఇటు డాక్టర్లూ చెబుతున్నారు.
ఆస్పత్రికి వెళ్ళి మిగతా పేషంట్లతో ఉండడం వల్ల ఇబ్బందులు పడకుండా హోం ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.కేర్ ఆస్పత్రివారు 17 రోజుల ప్యాకేజీకి రూ. 7,999 కి అందిస్తుంటే.. కిమ్స్ ఆస్పత్రి 14 రోజులకు రూ.12,999 కి హోం ఐసోలేషన్ అందిస్తోంది. బెడ్ ఛార్జీలు లేకపోవడంతో ఈ మొత్తం ఆస్పత్రి నుంచి ఆస్పత్రికి మారుతుంది. కాంటినెంటల్ ఆస్పత్రిలో బేసిక్ ప్యాకేజీ 7 రోజులకు రూ.3,499 అడ్వాన్స్డ్ ప్యాకేజీ రూ.3,999కి అందిస్తోంది. యశోద ఆస్పత్రి 15 రోజులకు రూ.19500 కి అడ్వాన్స్డ్ ప్యాకేజీ అందిస్తోంది.
0 comments:
Post a comment