భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అందరూ ఊహించనట్టుగానే భారీగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మన దేశంలో 17,296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 407 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,85,637 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 15,301 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,89,463 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు
ఇక మనదేశంలో నిన్నటి వరకు మొత్తం 77,76,228 కరోనా పరీక్షలు జరిగినట్లు ICMR వెల్లడించింది.
జూన్ 25న 2,15,446 కరోనా టెస్ట్లు చేసినట్లు తెలిపింది.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు
ఇక మనదేశంలో నిన్నటి వరకు మొత్తం 77,76,228 కరోనా పరీక్షలు జరిగినట్లు ICMR వెల్లడించింది.
జూన్ 25న 2,15,446 కరోనా టెస్ట్లు చేసినట్లు తెలిపింది.
0 comments:
Post a comment