హైదరాబాద్ : కరోనాతో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్ 15 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్చి 19న ప్రారంభమై.. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇంకా 8 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది.
0 Comments:
Post a Comment