వాహనదారులకు గుడ్ న్యూస్. వెహికల్స్ లో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరకడం లేదని బాధ పడుతున్నారా ? అయితే..మీ బాధలు తీరినట్లే. ఎందుకంటే..చుమురు పరిశుభ్రంగా దొరకనుంది. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరికే దేశాల సరసన భారత్ చేరింది. BS 6 ప్రమణాలున్న పెట్రోల్, డీజిల్ ను దేశ వ్యాప్తంగా అన్ని బంకుల పంపుల్లోనూ విక్రయించనున్నారు.
వాటి ధరలను మాత్రం పెంచలేదని కంపెనీలు వెల్లడించాయి. ఏప్రిల్ 01వ తేదీ దేశ వ్యాప్తంగా కేవలం బీఎస్ 6 ప్రమాణాలున్న వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ..కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న తరుణంలో బీఎస్ 4 వాహనాల అమ్మకాలు ఆగిపోవడం..ఏప్రిల్ 14వ తేదీ లాక్ డౌన్ అనంతరం మరో 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాలను విక్రయించుకొనేందుకు వాహన డీలర్లకు అనుమతినిచ్చింది.
వాటి ధరలను మాత్రం పెంచలేదని కంపెనీలు వెల్లడించాయి. ఏప్రిల్ 01వ తేదీ దేశ వ్యాప్తంగా కేవలం బీఎస్ 6 ప్రమాణాలున్న వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ..కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న తరుణంలో బీఎస్ 4 వాహనాల అమ్మకాలు ఆగిపోవడం..ఏప్రిల్ 14వ తేదీ లాక్ డౌన్ అనంతరం మరో 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాలను విక్రయించుకొనేందుకు వాహన డీలర్లకు అనుమతినిచ్చింది.
0 Comments:
Post a Comment