విద్యార్థుల తల్లిదండ్రులతో 27న కేంద్ర మంత్రి వెబ్ నార్...
విద్యార్థుల తల్లిదండ్రుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఏప్రిల్ 27న వెబినార్ (ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే సదస్సు) నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏప్రిల్ 26న తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నందున,
నివృత్తి కోసం 27 మధ్యాహ్నం 1 గంటకు వెబినార్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి పోఖ్రియాల్ కూడా ట్వీట్ చేశారు.
తల్లిదండ్రులు educationministergoesliveలో లేదా మంత్రిత్వశాఖ ట్విటర్లోగానీ సూచనలు చేయాలని కేంద్రమంత్రి కోరారు.
విద్యార్థుల తల్లిదండ్రుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఏప్రిల్ 27న వెబినార్ (ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే సదస్సు) నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏప్రిల్ 26న తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నందున,
నివృత్తి కోసం 27 మధ్యాహ్నం 1 గంటకు వెబినార్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి పోఖ్రియాల్ కూడా ట్వీట్ చేశారు.
తల్లిదండ్రులు educationministergoesliveలో లేదా మంత్రిత్వశాఖ ట్విటర్లోగానీ సూచనలు చేయాలని కేంద్రమంత్రి కోరారు.
0 Comments:
Post a Comment