రాజధాని అసైన్డ్ భూములపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు ఇచ్చినందుకుగాను హక్కుదారులకు ఇవ్వాలని నిర్ణయించిన రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు ఇచ్చినందుకుగాను హక్కుదారులకు ఇవ్వాలని నిర్ణయించిన రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
0 Comments:
Post a Comment